టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య మావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 

 


 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు గురించి ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నామని అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతు బంధు ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు.  అంతేకాకుండా కరోనా వైరస్ నివారణ కు అధికారులు చేపడుతున్న చర్యల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: