దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా ఎమ్మెల్యేలను బాగా భయపెడుతుంది. తెలంగాణాలో, తమిళనాడు లో ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో ఎక్కువగా కరోనా రాజకీయ నాయకులకు వస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ లో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్ లో బిజెపి ఎమ్మెల్యేకి తాజాగా కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన కొన్ని గంటల తర్వాత ఎమ్మెల్యే కి కరోనా లక్షణాలు కనపడటం తో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీనితో ఇప్పుడు అధికారులు ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఆయన వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: