రాజస్థాన్ లో కరోన కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్ర సరిహద్దులను మూసి వేయడం తో కాస్త కేసులు అదుపులోకి వచ్చాయి అని అక్కడి సర్కార్ తెలిపింది. ఇక తాజాగా అక్కడ కరోనా కేసులు 154 మాత్రమే నమోదు అయ్యాయి. 

 

ముందు భారీగా నమోదు అయినా సరే కాస్త తర్వాత తగ్గుముఖం పట్టాయి అని చెప్పాలి. రాజస్థాన్ లో ఈ రోజు 154 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అక్కడ గత 24 గంటల్లో నలుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం అక్కడ కరోనా కేసుల సంఖ్య 14691 గా ఉంది. మరియు  మరణాలు 341 గా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: