ఒక పక్క కరోనా ఉన్నా సరే ప్రజల్లో భయం మాత్రం ఉండటం లేదు. ఏదోక విధంగా లెక్కలేని విధంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓడిస్సా లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది ఒక కరోనా బాధిత మహిళ. దీనిని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. క్వారంటైన్ లో ఉండాలి అని ఆమెకు అధికారులు సూచించినా సరే ఆమె కొడుకు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. 

 

ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లాలో ఓఎంపీలోని బ్రాజ్ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ ఈ పని చేసింది. మొత్తం మూడు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనితో మొత్తం అందరికి కరోనా సోకిందని అధికారులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: