మరోసారి కర్ణాటక లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక అక్కడ లాక్ డౌన్ ని కఠినం గా రాష్ట్ర సర్కార్ అమలు చేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదు అయ్యాయి. 

 

కర్ణాటకలో ఈ రోజు 249 కొత్త కరోనా కేసులు మరియు 5 మరణాలు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9399 గా ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటిలో 5730 మంది డిశ్చార్జ్ అయ్యారు. 3523 యాక్టివ్ కేసులు ఉన్నాయని... 142 మంది కరోనాతో మరణించారు అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: