పెళ్లి జరుగుతుంది... సడెన్ గా పోలీసులు వచ్చారు. అసలు ఏం జరుగుతుందో అక్కడ అర్ధం కాలేదు ఎవరికి... వెంటనే పెళ్లి కొడుకుని అతని తండ్రిని తీసుకుని వెళ్ళారు. అసలు జరిగింది ఏంటీ అనేది తెలుసుకుని షాక్ అయ్యారు అక్కడి జనాలు. ఏంటీ అంటే పెళ్లి కొడుకుకి అతని తండ్రికి కరోనా ఉంది. ఉతతరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. జూన్ 15న ఢిల్లీ నుంచి వరుడి కుటుంబం అమేథీ రాగా... 

 

వీళ్ళ నమూనాలను సేకరించి వెంటనే ఆస్పత్రికి పంపించారు. ఫలితాల్లో కరోనా వచ్చింది అని తెలిసింది. ఇక పెళ్లి రోజు నాదే ఆ ఫలితాలు వచ్చాయి. దీనితో వారు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి ఆనందంగా పెళ్లి చూడాలి అని వచ్చిన 10 కుటుంబాలను క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: