హైదరాబాద్ లో ఇప్పుడు ఆస్పత్రికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది. ఇంట్లో నుంచి బయటకు అడుగు  పెట్టాలి అంటే భయంగా ఉంది. కరోనా దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కిడ్నీ లో రాళ్ళు ఉన్నాయని ఆస్పత్రికి వెళ్ళగా అతనికి కరోనా ఉందని తెలిసింది.

 

కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయించుకోవడానికి అని వెళ్ళాడు సదరు వ్యక్తి. దీనితో అతనికి కరోనా సోకింది. ఇక ఇప్పుడు అతనికి భువనగిరి లోనే కరోనా చికిత్స చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ఒక వ్యక్తి కనితి ఉందని హైదరాబాద్ వెళ్ళగా కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: