ఒడిశాలో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా 150 పైగా కరోనా కేసులు ఆ రాష్ట్రంలో ప్రతీ రోజు కూడా నమోదు అవుతున్నాయి. ఇక కరోనా పరీక్షలను వేగా వంతం చేస్తున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. నిన్న ఒక్క రోజే అక్కడ 167 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 

 

ముందు కరోనా ప్రభావం లేని రాష్ట్రంగా నిలిచింది. అయినా సరే ఇప్పుడు భారీగా అక్కడ కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5470 గా ఉందని ఒడిశా ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక ప్రకటన లో తెలిపింది. ఇక అక్కడ పూరి జగన్నాథ్ యాత్రను భక్తులు లేకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: