జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుర్తించారు సైనికులు. గత వారం రోజుల నుంచి వరుసగా కాల్పులు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో. నిఘా వర్గాల సమాచారం తో గాలింపు చర్యలు చేపడుతున్న బలగాలు నేడు ఒకరు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ఇక ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో భారీగా ఆయుధాలను పేలుడు పదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనగర్లోని హర్వాన్లో ఈ రోజు ఆపరేషన్ జరగగా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు క్రియాశీల రహస్య స్థావరం నుంచి బస్టెడ్ & వార్లైక్ స్టోర్స్- గ్రెనేడ్లు, జిపిఎస్ ట్రాకింగ్ మెషిన్ లు, ఎకె మ్యాగజైన్ లు స్వాధీనం చేసుకోగా అడ్మినిస్ట్రేటివ్ స్టోర్స్తో కూడిన అండర్బారెల్ ని గుర్తించారు. మరి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.