బిజెపి నేతలు వెళ్లి ఏపీ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలవడంపై ఇప్పుడు బిజెపి నేతలు ఆగ్రహంగా ఉన్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇప్పటికే చంద్రబాబు మనిషి అనే విమర్శలు వస్తున్న తరుణంలో ఈ భేటి పై రాజకీయ ప్రముఖులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక ఇప్పుడు ఈ వ్యవహారంలో కామినేని శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో బిజెపి ఉందని, సుజనా చౌదరి ని  కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నారు అని అంటున్నారు. దీనిపై ఇప్పటికే బిజెపి అధిష్టానం కి ఫిర్యాదు కూడా అందింది అని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఏదొకటి జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: