బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఎవరో ఉన్నారు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న వారసత్వ రాజకీయాల కారణంగా అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం పై సిబిఐ విచారణ జరపాలి అనే డిమాండ్ లు వస్తున్నాయి. 

 

కేంద్రానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు పలువురు లేఖలు రాస్తున్నారు. టీవీ లో వస్తున్న కథనాలను కూడా అందులో ప్రస్తావిస్తూ దీనిపై సిబిఐ విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీసుకుని రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ పెద్దలు సల్మాన్ ఖాన్ అలాగే కరణ్ జోహార్ తో పాటుగా పలువురు ఉన్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: