గత 5 ఏళ్ళలో కాపులకు టీడీపీ సర్కార్ కనీసం 1800 కోట్లను కూడా ఇవ్వలేదు అని సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్సార్ కాపు నేస్తం సందర్భం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. తాము ఇప్పటి వరకు 4700 కోట్ల రూపాయలను అందించామని అన్నారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమం ప్రతీ ఒక్కరికి అందాలని అన్నారు జగన్. 

 

ఎవరికి అయినా మిస్ అయితే వారు మళ్ళీ అప్లై చేసుకోవాలి అని ఆయన సూచించారు. లబ్ది దారులు ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు అందలేదు అనే బాధ ఉండకూడదు అన్నారు ఆయన. పేదలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంక్షేమం ప్రధాన ఎజెండా గా తమ పాలన సాగుతుందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: