ఓడిశాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 100 కేసుల నుంచి 150 కేసుల వరకు ఉండే  కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు ఏకంగా భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి  కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. తాజాగా దాదాపు 300 కేసుల వరకు దేశంలో నమోదు అయ్యాయి. 

 

ఒడిశాలో 282 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5752 గా ఉందని తెలిపింది.  వీటిలో 1740 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 3988 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: