విజయవాడ దుర్గ గుడి లో కరోనా కలకలం రేగింది. ఒక అర్చకునికి కరోనా సోకడం తో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దుర్గ గుడి లో సదరు అర్చకుడు లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొంటున్నారు అని తెలిసింది. ఇక ఆయనకు కరోనా రావడం తో ఇటు భక్తులు, ఇతర అర్చకులతో పాటుగా ఉద్యోగుల్లో కూడా కరోనా భయం వెంటాడుతుంది. 

 

వారు అందరూ కూడా ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. ఇక అర్చకుని కుటుంబాన్ని వారి కాంటాక్ట్స్ ని... అధికారులు ట్రేస్ చేస్తున్నారు. వారు అందరిని కూడా క్వారంటైన్ కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇతర అధికారులు అప్రమత్తం అయ్యారు. స్వచ్చందంగా ఉద్యోగులు కరోనా పరిక్షలకు సిద్దమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: