అవును అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సినీనటి పూర్ణ  ఈమధ్య పోకిరి ల నుంచి ఎక్కువగా వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు ఫోన్ కాల్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 


 లాక్ డౌన్ ఉండడంతో తన స్వస్థలమైన కేరళలో ఉంటుంది. నేపథ్యంలో అక్కడే పలు మలయాళ సినిమాలకు కూడా సైన్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ చేస్తూ లక్ష రూపాయలు ఇవ్వకపోతే కెరీర్ నాశనం చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: