ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన ఎం చేస్తారు అనే ఆసక్తి సర్వత్రా ఉంది. షోకాజ్ నోటీసులకు ఆయన ఇచ్చిన సమాధానం చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆయనను సమాధానం చెప్పాలి అని ఆదేశాలు ఇస్తే ఆయన ఎదురు ప్రశ్నలు వేయడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. 

 

ఇక ఇప్పుడు మరో విషయం ఏంటీ అంటే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి హోం శాఖ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమీషనర్, లోక్సభ స్పీకర్ తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన తన ప్రాణాలకు రక్షణ లేదని,  కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి అని లోక్సభ స్పీకర్ కి లేఖ రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: