ఈఎస్ఐ  స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులను టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ విచ్చేసిన లోకేష్ కు  పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు

 


 అచ్చన్నాయుడు నివాసానికి చేరుకున్న నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసానిచ్చారు. అంతకుముందు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కాగా  ఈఎస్ఐ స్కాం కేసు నిమిత్తం రెండు రోజుల నుంచి ఏసీబీ అధికారులు అచ్చన్నాయుడు ను విచారిస్తున్న విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: