రాష్ట్రానికి కంపెనీ తీసుకు రావడం అంటే పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసినంత  సులువు కాదు అంటూ తాజాగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేశారు. కంపెనీలు ఎన్ని కావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నా  అది ఒక్క చంద్రబాబుకే సాధ్యం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

 


 టిడిపి హయాంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చి తొలిదశలో 3800 కోట్ల పెట్టుబడి  పెట్టి ఈరోజు తొలి టైర్ ను  విడుదల చేసిన అపోలో  యాజమాన్యాన్ని అభినందించారు నారా లోకేష్. కంపెనీ మరింత అభివృద్ధి చెంది ఆంధ్రరాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ట్విట్టర్ వేదికగా తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: