బెంగళూరులో మరోసారి లాక్ డౌన్  విధిస్తారు అని వస్తున్న వార్తలపై తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్లారిటీ ఇచ్చారు. మరోసారి బెంగళూరులో లాక్ డౌన్ విధించే  ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.. 

 

 ఈ మేరకు కర్ణాటక సర్కార్ తాజా ప్రకటన విడుదల చేసింది. కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య బెంగళూరులో ఇప్పటికే పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను  సీల్  చేసామని.... ప్రత్యేకంగా  నగరమంతటా లాక్ డౌన్ విధించాల్సిన  అవసరం లేదు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: