కేరళలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కేసులు  రోజు రోజుకి అక్కడ పెరగడంతో ప్రభుత్వం కూడా ముందు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక తాజాగా కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టడం తో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. 200 పైగా నమోదు అయ్యే కేసులు ఈ రోజు 150 లోపే నమోదు అయ్యాయి. 

 

ఈ రోజు కేరళలో  150 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,846 గా ఉన్నాయని  ఆ రాష్ట్ర ప్రభుత్వ౦ పేర్కొంది. రాష్ట్రంలో 114  కరోనా హాట్ స్పాట్ లు ఉన్నాయని... కేరళ ఆరోగ్య మంత్రి కార్యాలయం కాసేపటి క్రితం మీడియాలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: