డ్రగ్స్ విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కూడా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ బయటపడుతూనే ఉన్నాయి. రోజు ఎంత కఠినం గా వ్యవహరిస్తున్నా సరే పోలీసులు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ని పట్టుకుంటూ నే ఉన్నారు. తాజాగా పంజాబ్ లో దాదాపు 2 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

 

పంజాబ్ లోని లూధియానాలో 2 వేర్వేరు కేసులలో ఆరుగురు ని అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి. 4 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మాట్లాడిన ఎఐజి ఎస్‌టిఎఫ్ స్నేహదీప్ శర్మ "అరెస్టు చేసిన సభ్యులందరూ ఒకే ముఠాకు చెందినవారు. వారిలో ఇద్దరు సోదరులు, వారి నెట్‌వర్క్ చాలా విస్తారంగా ఉన్నందున వారిని  బిగ్ ఫిష్ అని అంటారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: