తెలంగాణా ఇంటర్ బోర్డ్ లో ఇప్పుడు కరోనా చుక్కలు చూపిస్తుంది. ఇంటర్ బోర్డ్ అధికారులు పలువురు కరోనా బారిన పడటం సంచలనంగా మారింది.   మొత్తం ఆరుగురు కరోనా బారిన పడ్డారు ఇంటర్ బోర్డ్ లో. ఇటీవల ఒక డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ కి కరోనా వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఉన్నతాధికారికి కరోనా వచ్చింది. ఆయనతో పాటుగా ఆయన డ్రైవర్ కి అటెండర్ కి కరోనా సోకింది.

 

దీనితో ఆరుగురు కి కరోనా సోకింది. దీని ప్రభావం రీ కౌంటింగ్ రీ వాల్యుయేషన్ మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆలస్యం అవుతుందని భావించి గడువు కూడా పెంచారు. ఇతర అధికారులలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: