బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న నేపోటిసమ్  కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 అయితే తాజాగా సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫౌండేషన్ స్థాపిస్తునట్లు సుశాంత్ తండ్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఆయన ప్రతిభను ప్రోత్సహిస్తమంటూ ఆయన చెప్పుకొచ్చారు. పాట్నాలోని సుశాంత్ సింగ్ ఇంటిని  మెమోరియల్ గా తీర్చిదిద్దినట్లు సుశాంత్ తండ్రి  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: