దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా 15 వేలకు పైగా నమోదు అవుతున్నాయి ఇక ఇప్పుడు 18 వేలు దాటాయి కరోనా కేసులు. ఈ కేసుల తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా రికవరీ రేటు దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతుంది. 

 

క్రియాశీల కేసుల సంఖ్య 1,97,387 కాగా, కోలుకున్న కేసుల సంఖ్య 2,95,880 గా ఉంది. రికవరీ రేటు 58.13%  గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అసోంలో దాదాపు 70 శాతం ఉంది కరోనా రికవరీ రేటు.

మరింత సమాచారం తెలుసుకోండి: