గుంటూరులో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గుంటూరు నగర౦లో ఇప్పుడు కరోనా వ్యాప్తి భయంకరంగా ఉంది అని  లెక్కలు చెప్తున్నాయి.  ఇక గుంటూరు మిర్చి యార్డ్ ని కూడా దాదాపుగా మూసి వేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి తర్వాత నాలుగు సార్లు మిర్చి యార్డ్ ని మూసి వేసారు అధికారులు. 

 

ఇప్పుడు మరోసారి గుంటూరు మిర్చి యార్డ్‌పై మరోసారి కరోనా  ప్రభావం పడింది. కొందరు వ్యాపారులకు కరోనా సోకింది. కరోనా కేసులను కట్టడి చెయ్యాలి అని భావిస్తున్న అధికారులు... మిర్చి యార్డ్ ని మరోసారి మూసి వేయడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలోనే జులై 5 వరకు మిర్చి యార్డ్ ని మూసి వేసారు. జులై 6 నుంచి తిరిగి మొదలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: