ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల విషయంలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమార౦ రేపుతున్నాయి. తాజాగా దీనిపై... సిపిఐ రాష్ట్ర కార్యదర్శి... రామకృష్ణ స్పందించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విద్యుత్‌ను రూ.2:70 పైసలకు అందిస్తుంటే ఏపీలో రు.9కు అమ్ముతున్నారని అన్నారని... రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మాట్లాడుతూ...

 

ఏపీ వద్దంటున్నా ఎన్టీపీసీ నుండి యూనిట్ రూ.9:84 పైసలకు కేంద్రం అంటగడుతున్నాదని  చెప్పినట్టు పేర్కొన్న ఆయన... కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు రైటా? లేక ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం వ్యాఖ్యలు కరెక్టా? అంటూ ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే సిఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: