ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలుపుతామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేసేముందు కోర్టు అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్లను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కారణమైన ఇద్దరు ఎస్ఐలను, నలుగురు పోలీసు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేశారు.
Powered by Froala Editor