మేడ్చల్​ జిల్లా పేట్​ బషీరాబాద్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని దేవరయాంజల్​ గ్రామ శివారులో పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కారు. 11 మందిని అరెస్టు చేసి...రూ. లక్షా 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

మేడ్చల్ జిల్లాలోని దేవరయాంజల్ గ్రామ శివార్లలో దాడులు నిర్వహించిన బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు.. 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకుని పేట్ బషీరాబాద్ పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: