పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇక మరో సారి బలగాలు వారికి తగిన బుద్ధి చెప్పాయి. కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. 


 ఈ కాల్పుల అనంతరం ఉగ్రవాదులు పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి వెళ్లి దాక్కున్నారు. దీంతో భద్రత బలగాలు  అందరినీ భవనం నుంచి ఖాళీ చేయించి ఉగ్రవాదుల ఏరివేత కొనసాగించారు. ఇప్పటికే ముగ్గురుని  మట్టుబెట్టాయి దళాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: