కరోనా  వైరస్ రోగుల చికిత్స కోసం తాజాగా ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లాస్మా బ్యాంక్ ప్రారంభించాలని నిర్ణయించింది కేజ్రీవాల్ సర్కార్. 

 

 అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తాజాగా ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  వైరస్ బారి నుంచి కోలుకున్న రోగులు అందరూ తమ ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాను అని తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: