తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు అధికార పార్టీ నేతలపై  విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే . అయితే తాజాగా కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు ఉత్తమ్ , ఇటీవలే ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సూర్యాపేట హుజూర్ నగర్ నల్గొండ లో పర్యటించారు. 

 ఈ సందర్భంగా హుజూర్నగర్ లో ఒక సభను ఏర్పాటు చేయగా సభలో మంత్రి కేటీఆర్ జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో సభలో ఎవరూ ఊహించని విధంగా కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఒక డైనమిక్ మినిస్టర్ అంటూ కితాబిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: