కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వర్షం పడే ముందు నల్ల మబ్బు ఆకాశం మొత్తం నిండిపోయినట్లు.. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీనికి కారణం గా సంభవించిన మరణాలు 5,00,000 ప్రపంచవ్యాప్తంగా దాటాయి.ప్రతిరోజు 4,700 మందికిపైగా మరణిస్తున్నారు.
ఇప్పటికే అనేక దేశాలు ఈ మహమ్మారి బారినపడి అతలాకుతలం అయిపోయాయి.
ఈ విధంగా చూసుకుంటే ఈ వైరస్ బారినపడి ప్రతి 18 సెకండ్లకు ఓ మరణం సంభవిస్తుంది. ఇదేవిధంగా ఈ మహామారి ప్రపంచాన్ని వదలకపోతే మరణాల సంఖ్య లక్షలు దాటి దేశ దేశాలు స్మశానాలు గా మారిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే దీనికి ఓ మందు కనిపెట్టి తీరాలి. ఇప్పటికే అన్ని దేశాలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
Coronavirus-related fatalities continue to pile up as the world passes 500,000 deaths, with more than 4,700 people dying each day https://t.co/P5Mjcj1cT6 pic.twitter.com/ETQkbrSddf
— Reuters (@Reuters) June 29, 2020