ఈజిప్ట్ లో  ఒక ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది  కరోనా రోగులు కాలి బూడిద అయ్యారు. అలెగ్జాండ్రియా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్  జరిగింది దీనితో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు రోగులు ముందు మరణించారు అని ఆ తర్వాత చికిత్స పొందుతూ మరొకరు మరణించారు అని ఆ అక్కడి సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది. 

 

కొంత మంది ఊపిరి ఆడక మరణించారు అని వివరించారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా రోగులను కావాలనే చంపేశారు అంటూ అక్కడ ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: