వీరిలో నలుగురు కర్ణాటక వాసులు మంజునాథ్, హసిప్ ఖాన్,ప్రశాంత్ కుమార్,రవిప్రసాద్,గా గుర్తించారు. మిగతవారు పలమనేరు నియెజకవర్గ వాసులుధనుంజయ్,వేణుగోపాల్, వెంకటరమణారెడ్డి,లింగప్ప,రామకృష్ణ,సుబ్రమణ్యం, నారాయణస్వామి, గురునాథ్ గా గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యస్.ఐ మునుస్వామి,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Powered by Froala Editor