ఈ ఘటన తర్వాత ఆర్మీ అధికారులు, దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో న్! భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల వేళ.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్తో ఫోన్లో సంభాషించనున్నట్లు సమాచారం.
తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశముందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.
Powered by Froala Editor