ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షల విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగా వెళ్తుంది. కరోనా కట్టడి విషయంలో కీలకమైన పరీక్షలను అత్యంత వేగంగా చేస్తుంది ఏపీ సర్కార్. ఇక ఏపీలో గత 24 గంటల్లో 18 వేల మందికి పైగా కరోనా పరిక్షలు చేసారు. ఏపీలో కరోనా కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. 

 

ఇక 9 లక్షల దిశగా ఏపీలో కరోనా  పరిక్షలు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు 8 లక్షల 90 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో కరోనా పరిక్షలు చేయలేదు. అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్రలో కూడా ఈ స్థాయిలో కరోనా పరిక్షలు చేయలేదు.  పరిక్షల సంఖ్యను మరింతగా పెంచే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: