ఇప్పటికీ అక్కడక్కడ మూఢనమ్మకాలు ప్రజలు నమ్ముతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ దారుణమైన ఘటన జరిగింది ఛత్తీస్గఢ్ లో. జష్ పూర్ జిల్లాలో పిడుగుపాటుకు గురైన వ్యక్తులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చికిత్స అందించారు. 

 

 దీంతో ఇద్దరి పరిస్థితి విషమించి అక్కడికక్కడే మరణించారు, ఇద్దరు యువకులు పొలంలో పని చేసుకుంటున్న సమయంలో పిడుగుపాటుతో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా పేడతో  కప్పేశారు. చివరికి ఇలా చాలా సేపు ఉంచడంతో వారు ప్రాణాలు వదిలారు.

మరింత సమాచారం తెలుసుకోండి: