కృష్ణా జిల్లాలో వైసీపీ నేత హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు, కృష్ణ పులి  చిన్న అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, సిసిటివి ఫుటేజీ ఆధారంగా  ప్రత్యక్షంగా చూసిన సాక్షుల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

 

 ఏపీ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడైన భాస్కరరావు పై దాడి జరగడం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే, ఇక భాస్కర్ రావు పై దాడి చేసి చంపిన నిందితులు ఇళ్లపై ఆయన అనుచరులు బంధువుల దాడి చేసి ఫర్నిచర్ తగలబెట్టారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: