హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్న నేపధ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్న వారు అందరూ కూడా... ఇప్పుడు సొంత ఊర్లకు వెళ్తున్నారు ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కీలక సూచనలు చేసారు. 

 

పాస్‌ ఉంటే పగటి పూటే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేసారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి డీజీపీ సవాంగ్‌ ఈ సూచనలు చేసారు. సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతి ఇస్తామని అన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ తీసుకోవాలని ఆయన సూచనలు చేసారు. రాత్రిపూట అనుమతి లేదని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: