ప్రస్తుతం తెలంగాణలో కరోనా  వైరస్ విస్తరిస్తున్న విషయం సామాన్య ప్రజలే కాదు ఏకంగా ఎమ్మెల్యేలు సైతం  కరోనా వైరస్ బారినపడటం  మరింత ఆందోళనకు పరిస్థితులకు దారి తీస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం లో  కూడా కరోనా కలకలం రేపుతోంది. 

 

 హరితహారం లో పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు కరోనా  బారిన పడ్డారని తెలుస్తోంది, హరితహారం లో భాగంగా  సికింద్రాబాద్ లో ఓ కంటైన్మెంట్ జోన్ lo  హరితహారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలకు కరోనా  పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తుంది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: