కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకి ఉగ్రవాదుల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇద్దరు సైనికులను ఉగ్రవాదులు కాశ్మీర్ లో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి పోలీసులు కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

2019 లో జనవరి నుంచి జూన్‌ వరకు సుమారు 129 మంది యువకులు మిలిటెన్సీలో చేరారని పేర్కొన్నారు. ఈ ఏడాది అదే సమయంలో కేవలం 67 మంది యువకులు మాత్రమే మిలిటెన్సీలో చేరారని పేర్కొన్నారు. వారిలో 24 మంది మందిని కాల్చి చంపామని అన్నారు. 12 మందిని అరెస్ట్ చేసామని పోలీసులు వివరించారు. మిగిలిన వారు యాక్తీవ్ గా ఉన్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: