మహారాష్ట్రలో కరోనా కేసుల విషయంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్న అక్కడి సర్కార్ లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ లాక్ డౌన్ నిర్ణయాన్ని మిత్ర పక్షాలు అయిన ఎన్సీపీకి గాని కాంగ్రెస్ కి గాని చెప్పలేదు అని వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు అని తెలుస్తుంది. దీనితో అఘాది ప్రభుత్వంలో ఇప్పుడు విభేదాలు తలెత్తాయి అనే వార్తలు వస్తున్నాయి.
ఆ రెండు పార్టీలకు కేవలం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ పై ప్రకటన చేసిన తర్వాత మాత్రమే తెలిసింది అని అంటున్నారు. ఇప్పుడు ఇది జాతీయ మీడియాలో హైలెట్ అయింది. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. కాగా మహారాష్ట్రలో కరోనా కేసులు రెండు లక్షల దిశగా వెళ్తున్నాయి.
#Breaking | Differences creep up in Aghadi Govt, ncp & congress was not informed of lockdown extension: Sources.
— TIMES NOW (@TimesNow) July 2, 2020
TIMES NOW's Aruneel with details. pic.twitter.com/F0dgToQC57