తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రి కొడుకులు జయరాజ్ ,ఫినిక్స్‌ మరణానికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా రాజకీయ ,సినీ ప్రముఖుల డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మెజిస్ట్రేట్ విచారణకు సహకరించకపోగా , జడ్జీని దూషించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ విజ్ఞప్తి చేసారు.

 

ఇక ఇదిలా ఉంటే ఇద్దరు ఎస్సైలతో సహా ఆరుగురు  పోలీసులపై హత్య నేరం కింద  సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఘటనలపై ఇద్దరు ఎస్సై లు రఘు గణేష్ ,బాలకృష్ణన్ ,హెడ్ కానిస్టేబుల్ ముత్తురాజ్ ని చేసింది సీబీసిఐడి.

మరింత సమాచారం తెలుసుకోండి: