ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే, సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికీ సోకి మృత్యువుతో పోరాడేలా చేస్తుంది.
అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యే కుమారుడికి కరరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా ఉల్లందురు పేట పాలక మండలి సభ్యుడు స్వస్థలం. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో వుండగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.