విమానం ఉంది కదా అని ఢిల్లీ వెళ్తున్నారు అని, అసలు ఏమీ కాదని వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తాను వెంకటేశ్వర స్వామికి భక్తుడని కాబట్టే భూముల గురించి మాట్లాడా అని అన్నారు. ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే... సస్పెండ్ చేస్తే పార్లమెంట్ లో ఎవరూ ఉండరని అన్నారు. 

 

ఇక తనకు ఏ భయం లేదని వాళ్ళు ఢిల్లీ వెళ్ళినా సరే ఏ ఉపయోగం లేదని రఘు అన్నారు. ఢిల్లీ వెళ్ళాలి అంటే కంటెంట్ ఉండాలని అన్నారు. అక్కడ కంటెంట్ లేదు అని అన్నారు.  కాగా వైసీపీ ఎంపీలు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం వెనుక సిఎం జగన్ ఉన్నారు అనే విషయం స్పష్టమవుతుంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: