ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 108 సర్వీసుల కేంద్రంగా తీవ్ర దుమారం రేగుతుంది. అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకుని దానిలో భారీ అవినీతి జరిగింది అని విపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. దీనికి వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. చంద్రబాబు పై వైసీపీ నేత పార్థసారధి ఫైర్ అయ్యారు.

 

 కొత్త అంబులెన్స్ ను తీసుకొచ్చినందుకు ప్రజలు అభినందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే టీడీపీ ఆరోపణలు చేస్తోందని ఆయన మంది పడ్డారు. ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఇచ్చాం. 108, 104 వ్యవస్థల్ని బాబు  బ్రష్టు పట్టించారని ఈ సందర్భంగా పార్ధసారధి తీవ్ర విమర్శలు చేసారు. వైద్య రంగంలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: