ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల గురించి , వాటి పనితీరు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటు గురించి వివరిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపై ఘాటైన విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైయస్సార్ సిపి పార్టీ రైతు పక్ష పార్టీ గా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇకపై దళారులు మోసాలు ఉండవని, రాష్ట్రంలో రైతన్న ఉత్పత్తులను జనతా బజార్ లో ఈ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేరుతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మా పార్టీ పేరులోనే కాదు - ప్రభుత్వ ప్రయారిటీలోనూ ముందుంటాడు రైతన్న. రాష్ట్రంలోని రైతన్నల ఉత్పత్తులను కొనుగోలు చేసి జనతాబజార్లు,
— Vijayasai reddy v (@VSReddy_MP) July 3, 2020
E మార్కెటింగ్ ద్వారా వినియోగదారులకు చేర్చనుంది జగన్ గారి ప్రభుత్వం. ఇకపై దళారీల మోసాలుండవు.
వైఎస్ఆర్సీపీ పాలనలో రైతే రాజు.
.