క్రికెట్ అభిమానులు ఎంత ఆశగానో ఎదురు చూస్తున్న టోర్నీ ఐపిఎల్... ఇప్పుడు ఐపిఎల్ కోసం ప్రేక్షకులు చాలా వరకు ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎప్పుడు ప్రకటన వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కరోనా పరిస్థితి మాత్రం కాస్త చెప్పలేని విధంగా ఉంది. కరోనా తగ్గితే గాని ఐపిఎల్ నిర్వహణ అనేది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. 

 

మన దేశంలో ఐపిఎల్ నిర్వహించడం దాదాపుగా కష్టమే. కటక్ లో బెంగళూరు లో విశాఖలో నిర్వహిస్తారు అనే వార్తలు వచ్చాయి గాని అంత సీన్ మాత్రం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపిఎల్ నిర్వహించినా సరే ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఐపిఎల్ ని దుబాయ్ తో పాటుగా శ్రీలంక లో నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: