ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు 10 లక్షల దిశగా వెళ్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సాధ్యం కాని విధంగా ఏపీలో కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 9 లక్షల 71 వేలకు పైగా కరోనా పరిక్షలు నిర్వహించింది ఏపీ సర్కార్. ఇప్పుడు ఈ పరిక్షలపై కేంద్ర సర్కార్ కూడా దృష్టి సారించింది. 

 

సరిహద్దున ఉన్న తమిళనాడు కర్ణాటక తో పాటుగా పలు రాష్ట్రాలకు ఏపీ సహకారం అందించే విధంగా కోరే సూచనలు ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి  హర్షవర్ధన్ సిఎం జగన్ కి ఫోన్ చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.  కర్ణాటక ఇప్పటికే ఏపీ ని కరోనా పరీక్షల్లో సహకారం కూడా అడిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: