కరోనా వైరస్ నియంత్రణలో నార్త్ కొరియా పూర్తిగా విజయం సాధించిందని దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. ఇటీవలే పోలిట్బ్యూరో మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పుకొచ్చిన ఆయన... ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు అని సూచించారు. కాగా ప్రస్తుతం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.